కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు | supreme court issue notice to center and state governments | Sakshi
Sakshi News home page

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

May 26 2016 5:10 PM | Updated on Oct 17 2018 5:51 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. నిర్భయ నిధులు ఖర్చు చేయకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల రక్షణ, మర్యాదలను కాపాడే చర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్భయ ఫండ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అత్యాచార బాధితులకు నష్టపరిహారం, సాక్షుల రక్షణకు జాతీయస్థాయిలో ప్రణాళిక రూపొందించాలని సూచించింది. నిర్భయ నిధులను ప్రతి ఏటా కేటాయిస్తున్నా వేల కోట్ల రూపాయలు నిరూపయోగంగా ఉంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement