బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది.
హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఆదివారం తమిళనాడులో చెన్నై సహా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Oct 19 2014 7:23 PM | Updated on Sep 2 2017 3:06 PM
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది.
హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఆదివారం తమిళనాడులో చెన్నై సహా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.