మాఫియా డాన్ ఛోటా రాజన్కు మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్పోర్టు ఉండటం వల్లే అతడు పట్టుబడ్డాడు. అయితే ఆ పాస్పోర్టులో అతడి చిరునామా, పుట్టిన స్థలం మాత్రం ఎక్కడున్నాయో తెలుసా.. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో! ఇదెలా సాధ్యమయ్యిందో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఇండోనేషియాలోని బాలిలో అరెస్టయిన ఛోటా రాజన్.. పి. మోహన్ కుమార్ అనే పేరుతో పాస్పోర్టు తీసుకున్నాడు. అందులో అతడి చిరునామా ఓల్డ్ ఎంసీ రోడ్, ఆజాద్ నగర్, మాండ్యా అని ఉంది. పాస్పోర్టు నంబరు జి9273860. ఇది 2008లో జారీ అయ్యింది. తాను మాండ్యాలోనే పుట్టినట్లు కూడా అందులో ఉంది. ఈ పాస్పోర్టు ఉపయోగించి ఎక్కువగా ఆస్ట్రేలియా, ఆఫ్రికాల మధ్య ఛోటా రాజన్ తిరిగాడు.
ఛోటారాజన్ నకిలీ పాస్పోర్టుతో తిరుగుతున్నట్లు అందరూ చెబుతున్నా, మాండ్యా పోలీసులు మాత్రం అబ్బే కాదంటున్నారు. నిజంగానే అక్కడ ఒక పాత ఎంసీ రోడ్డు, ఆజాద్ నగర్ ఉన్నాయి. దాంతో పోలీసులతో కుమ్మక్కు కావడం వల్లే ఈ పాస్పోర్టు సంపాదించగలిగాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మాండ్యా వెస్ట్ పోలీసు స్టేషన్ పరిధిలోకి రాజన్ ఇచ్చిన చిరునామా వస్తుంది. కానీ అక్కడ మోహన్ కుమార్ అనే పేరుతో ఎవరూ లేరని స్పష్టమైంది. ఈ ఆధారాలతో రాజన్ మీద మొదటి కేసును డీల్ చేయాలని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి.
ముంబై డాన్కు కర్ణాటకలో పాస్పోర్టు!
Published Mon, Nov 9 2015 8:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement