ఆరుగురిని హతమార్చిన మావోలు | 6 Killed By Suspected Maoists In Jharkhand | Sakshi
Sakshi News home page

ఆరుగురిని హతమార్చిన మావోలు

Jun 28 2016 5:58 PM | Updated on Nov 6 2018 4:37 PM

ఇన్ఫార్మర్లనే నెపంతో ఆరుగురిని మావోయిస్టులు హతమార్చారు.

రాంచి: ఇన్ఫార్మర్లనే నెపంతో ఆరుగురిని మావోయిస్టులు హతమార్చారు. జార్ఖండ్ రాజధాని రాంచికి 20 కిలోమీటర్ల దూరంలో శరీరంలో బుల్లెట్లతో కూడిన ఆరుగురి మృత దేహాలను గుర్తించినట్టు, ఇందులో ఒకరికి నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. నిషేధిత మావోయిస్టు సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈ ఘటనకు బాధ్యత వహించింది. గడిచిన 24 గంటల్లో ఇది మావోల రెండో దాడి. నిన్న ముగ్గురు యువకులను మావోలు హతమార్చిన విషయం తెలిసిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement