జార్ఖండ్లో నలుగురు అధికారుల కిడ్నాప్ | 4 officials kidnapped by maoists in Jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్లో నలుగురు అధికారుల కిడ్నాప్

Dec 5 2014 9:22 AM | Updated on Oct 9 2018 2:51 PM

జార్ఖండ్లో మావోయిస్టులు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను కిడ్నాప్ చేశారు.

రాంచీ: జార్ఖండ్లో మావోయిస్టులు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను కిడ్నాప్ చేశారు. పశ్చిమ సింగ్భుమ్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. కాగా దీనికి సంబంధించి మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన కానీ డిమాండ్లు కానీ రాలేదు. జమ్మూకాశ్మీర్తో పాటు జార్ఖండ్ అసెంబ్లీకి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జార్ఖండ్లో ఎన్నికలు రెండు విడతలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement