పాదచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు | the RTC bus ran into Pedestrian | Sakshi
Sakshi News home page

పాదచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Mar 21 2016 9:20 AM | Updated on Sep 4 2018 5:07 PM

రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న వారిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృత్యువాతపడ్డారు.

రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న వారిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన అంబర్‌పేట చౌరస్తాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనకు నిరసనగా కొందరు రాస్తారోకోకు దిగటంతో పెద్ద ఎత్తున రాకపోకలు స్తంభించిపోయాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారిలో పదో తరగతి విద్యార్థులు కూడా ఉన్నారు. పరీక్ష సమయం సమీపిస్తుండటంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement