పుష్కరాల్లో తొక్కిసలాటపై కేసీఆర్ దిగ్భ్రాంతి | telangana CM kcr condolence to stampede deaths in rajamundry | Sakshi
Sakshi News home page

పుష్కరాల్లో తొక్కిసలాటపై కేసీఆర్ దిగ్భ్రాంతి

Jul 14 2015 12:11 PM | Updated on Aug 14 2018 10:54 AM

ఏపీలోని రాజమండ్రి పుష్కరఘాట్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌రావు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : ఏపీలోని రాజమండ్రి పుష్కరఘాట్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌రావు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గోదావరి మహా పుష్కరాలు సజావుగా జరిగేలా ఆశీర్వదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement