మల్కాజిగిరిలో సోమవారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.
మల్కాజిగిరిలో సోమవారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. మల్కాజిగిరి అభివృద్ధికి అన్ని విధాల సహాయం చేస్తామని తెలిపారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులంతా తెలంగాణ బిడ్డలేనని పేర్కొన్నారు.