శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి వస్తున్న 14 మంది ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు నాలుగున్నర కేజీల బంగారం పట్టుకున్నారు. నిందితులందరూ చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు.