'నిరంకుశత్వంలో బ్రిటీష్ వారిని మించిపోతున్నారు' | ysrcp leaders slams on CM chandrababu naidu | Sakshi
Sakshi News home page

'నిరంకుశత్వంలో బ్రిటీష్ వారిని మించిపోతున్నారు'

Sep 26 2015 12:17 PM | Updated on Mar 23 2019 9:10 PM

నిరంకుశత్వంలో చంద్రబాబు బ్రిటీష్ వారినే మించిపోతున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు అజాంద్ బాషా, అమర్నాథ్ రెడ్డి విమర్శించారు.

కడప: నిరంకుశత్వంలో చంద్రబాబు బ్రిటీష్ వారినే మించిపోతున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు అజాంద్ బాషా, అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. శనివారం వైఎస్ఆర్ జిల్లా కడపలో నేతలు మాట్లాడుతూ గండికోట ఉత్సవాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలకు ఆహ్వానించకపోవడం బాధాకరం అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement