సాగునీటి కోసం ఆందోళన | protest For irrigation water | Sakshi
Sakshi News home page

సాగునీటి కోసం ఆందోళన

Jan 2 2016 10:31 AM | Updated on Oct 1 2018 2:09 PM

సాగు నీరు అందించాలని రైతన్నలు ఆందోళనకు దిగారు.

సాగు నీరు అందించాలని రైతన్నలు ఆందోళనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు సాగునీరు అందడం లేదని వాడపాలెం గ్రామంలోని అక్విడక్ట్ లాక్ సమీపంలో శనివారం ఆందోళనకు దిగారు. లాక్‌పై ఉన్న కాలువల ఆయకట్టు ప్రాంతానికి చెందిన రైతులు పంటలకు నీరివ్వాలని అధికారులను నిలదీస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement