జీఎచ్‌ఎంసీ కార్మికులకు దసరా కానుక.. | Government to increase salaries to GHMC Workers | Sakshi
Sakshi News home page

జీఎచ్‌ఎంసీ కార్మికులకు దసరా కానుక..

Sep 20 2017 1:55 PM | Updated on Aug 14 2018 10:51 AM

జీహెచ్‌ఎంసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక ఇచ్చారు.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక ఇచ్చారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కార్మికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటానికి కార్మికులు పాలాభిషేకం చేశారు.

అనంతరం మహిళా కార్మికులు బతుకమ్మ ఆడారు. జీతాలు పెంచిన సీఎంకు రుణపడి ఉంటామని కార్మికులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement