ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వర్ధన్(30) మృతి చెందాడు. అనతి తల్లికి తీవ్ర గాయాలు కావడంతో గుర్తించిన వాహనదారులు ఆమెను అశ్వరావుపేట ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
Aug 26 2017 1:50 PM | Updated on Apr 3 2019 7:53 PM
ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది.