రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. | bike accident in bhadradri distrct | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

Aug 26 2017 1:50 PM | Updated on Apr 3 2019 7:53 PM

ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది.

భద్రాద్రి : ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  ఈ సంఘటన జిల్లాలోని అశ్వరావుపూట మండలం ఆసుపాక గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. కుక్కనూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు ద్విచక్రవాహనంపై కొత్తగూడెం వెళ్లుండగా బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వర్ధన్(30) మృతి చెందాడు. అనతి తల్లికి తీవ్ర గాయాలు కావడంతో గుర్తించిన వాహనదారులు ఆమెను అశ్వరావుపేట ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement