మద్యం మత్తులో వాహనం నడిపి.. | two dies in drunken drive road accident at ananthapur district | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో వాహనం నడిపి..

Oct 31 2016 9:37 AM | Updated on Aug 30 2018 4:10 PM

అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు.

అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. స్థానిక రాణినగర్‌కు చెందిన చర్మాస్, శివకుమార్ ఆదివారం అర్థరాత్రి సమయంలో అతిగా మద్యం తాగి ఇంటికి వెళ్తున్నారు. శ్రీకంఠం సర్కిల్ వద్ద వారి వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement