అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం | timber caught in adilabad | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం

Jun 21 2016 10:53 AM | Updated on Oct 4 2018 6:03 PM

అక్రమంగా తరలిస్తున్న కలపను ఖానాపూర్ రేంజి అధికారులు పట్టుకున్నారు.

ఖానాపూర్: అక్రమంగా తరలిస్తున్న కలపను ఖానాపూర్ రేంజి అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా పెంబి నుంచి ఆటోలో తరలిస్తున్న ఐదు టేకు దుంగలను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కలప విలువ రూ.15 వేలు ఉంటుందని ఎఫ్‌ఆర్‌వో ఉత్తమ్‌రావు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement