తెలంగాణ తల్లి విగ్రహం ధ్వంసం | Telangana Talli statue demolition in adilabad district | Sakshi
Sakshi News home page

తెలంగాణ తల్లి విగ్రహం ధ్వంసం

Aug 7 2015 12:29 PM | Updated on Aug 17 2018 2:53 PM

తెలంగాణ తల్లి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

ఆదిలాబాద్ : తెలంగాణ తల్లి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో చోటు చేసుకుంది. విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు దండేపల్లి బస్టాండ్ వద్ద శుక్రవారం రాస్తారాకోకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి టీఆర్ఎస్ కార్యకర్తలను శాంతింప చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement