ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 15 మందికి గాయాలు | passengers injured in a road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 15 మందికి గాయాలు

Oct 14 2016 6:10 PM | Updated on Apr 7 2019 3:24 PM

వేగంగా వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

మైదుకూరు: వేగంగా వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement