
మధ్యాహ్న భోజన తనిఖీలు
పట్టణంలోని గోశాల సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ బాలిక, బాలుర పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, ఎంపీడీఓ సాంబశివరావు, తహసీల్దార్ రామకృష్ణలు గురువారం అకస్మికంగా తనిఖీలు చేశారు.
Jul 22 2016 1:24 AM | Updated on Mar 28 2019 6:18 PM
మధ్యాహ్న భోజన తనిఖీలు
పట్టణంలోని గోశాల సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ బాలిక, బాలుర పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, ఎంపీడీఓ సాంబశివరావు, తహసీల్దార్ రామకృష్ణలు గురువారం అకస్మికంగా తనిఖీలు చేశారు.