ఎర్రగుంట నుంచి ఆదివారం రాత్రి ధర్మవరానికి బైక్పై వస్తున్న మునిసిపల్ ఉద్యోగి రామ్మోహ¯Œæను మేడాపురం క్రాస్ వద్ద గుర్తు తెలియని నలుగురు దుండగులు అడ్డగించి దాడిచేశారు.
ధర్మవరం అర్బన్ : ఎర్రగుంట నుంచి ఆదివారం రాత్రి ధర్మవరానికి బైక్పై వస్తున్న మునిసిపల్ ఉద్యోగి రామ్మోహ¯Œæను మేడాపురం క్రాస్ వద్ద గుర్తు తెలియని నలుగురు దుండగులు అడ్డగించి దాడిచేశారు. అంతటితో ఆగక అతని వద్దనున్న రూ.25వేల నగదుతోపాటు బైక్ను ఎత్తుకెళ్లారు. అపస్మారకస్థితిలో పడి ఉన్న ఉద్యోగిని స్థానికులు గమనించి 108 అంబులె¯Œæ్సలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.