ఉద్యోగిపై దాడి.. బైక్‌ అపహరణ | Bike theft | Sakshi
Sakshi News home page

ఉద్యోగిపై దాడి.. బైక్‌ అపహరణ

Oct 10 2016 12:14 AM | Updated on Sep 4 2017 4:48 PM

ఎర్రగుంట నుంచి ఆదివారం రాత్రి ధర్మవరానికి బైక్‌పై వస్తున్న మునిసిపల్‌ ఉద్యోగి రామ్మోహ¯Œæను మేడాపురం క్రాస్‌ వద్ద గుర్తు తెలియని నలుగురు దుండగులు అడ్డగించి దాడిచేశారు.

ధర్మవరం అర్బన్‌ : ఎర్రగుంట నుంచి ఆదివారం రాత్రి ధర్మవరానికి బైక్‌పై వస్తున్న మునిసిపల్‌ ఉద్యోగి రామ్మోహ¯Œæను మేడాపురం క్రాస్‌ వద్ద గుర్తు తెలియని నలుగురు దుండగులు అడ్డగించి దాడిచేశారు. అంతటితో ఆగక అతని వద్దనున్న  రూ.25వేల నగదుతోపాటు బైక్‌ను ఎత్తుకెళ్లారు. అపస్మారకస్థితిలో పడి ఉన్న ఉద్యోగిని స్థానికులు గమనించి 108 అంబులె¯Œæ్సలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement