విజయవాడలో కొనసాగుతున్న బంద్ | bandh continuos in vijayawasa over special status | Sakshi
Sakshi News home page

విజయవాడలో కొనసాగుతున్న బంద్

Sep 10 2016 9:43 AM | Updated on Mar 23 2019 9:10 PM

విజయవాడలో కొనసాగుతున్న బంద్ - Sakshi

విజయవాడలో కొనసాగుతున్న బంద్

ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ తలపెట్టిన ఏపీ బంద్ కృష్ణాజిల్లాలో సంపూర్ణంగా జరుగుతోంది.

విజయవాడ: ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన ఏపీ బంద్ విజయవాడతో పాటు కృష్ణాజిల్లాలో సంపూర్ణంగా జరుగుతోంది. బంద్ సందర్భంగా వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పలువురు వైఎస్‌ఆర్‌సీపీ, వామసక్ష నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపోల ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నాలు చేపట్టడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement