ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ రంగం, దేశీ పెట్టుబడులు వంటి అంశాల నుంచి ఇంకా సవాళ్లు పొంచి ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి వ్యతిరేక విధానాలను అవలంబించాయని విమర్శించారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా జైట్లీ మరోసారి శనివారం విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. గతం తో పోలిస్తే ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్థితులు ఆం దోళనకరంగా లేవన్నారు. ద్రవ్యోల్బణం దిగిరావటానికి అంతర్జాతీయ ముడి చమురు, కమోడిటీ ధరల తగ్గుదల వంటి అంశాలు బాగా దోహదపడ్డాయని తెలిపారు. దీనితోపాటు ద్రవ్యోల్బణ కట్టడికి ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు కూడా టోకు ధరల ద్రవ్యోల్బణం, రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావటానికి ఉపకరించాయని పేర్కొన్నారు.
జన్ ధన్ యోజన్, జన్ సురక్ష, జీవన్ జ్యోతి వంటి ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రత పథకాలను ప్రవేశపెట్టడమనేది ప్రభుత్వ విజయమని అభివర్ణించారు. ప్రస్తుతం 15 కోట్ల మంది జన్ ధన్ యోజన్ ఖాతాలను, 7.5 కోట్ల మంది జీవిత, ప్రమాద బీమాను కలిగి ఉన్నారని తెలిపారు. దేశ జనాభాలో 11% మంది పెన్షన్ పాలసీదారులు ఉన్నారని, వీరి సంఖ్య అటల్ పెన్షన్ యోజనా పథకం ద్వారా మరింత పెరగనుందని పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణానికి కళ్లెం వేశాం.. కానీ
Published Sun, May 24 2015 6:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement