న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ ‘టీవీఎస్ మోటార్’ తాజాగా తన ‘అపాచీ 160 4వీ’లో 2018 ఎడిషన్ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.81,490 (ఎక్స్షోరూమ్ ఢిల్లీ). ఇది మూడు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా ఈ బైక్ను తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 160 సీసీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ను అమర్చినట్లు పేర్కొంది. ‘టీవీఎస్ అపాచీ వినియోగదారులకు బాగా చేరువవుతోంది.
అపాచీ సిరీస్లో ఈ ఏడాది ఐదు లక్షల యూనిట్ల బైక్స్ను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని టీవీఎస్ మోటార్ ప్రెసిడెంట్, సీఈవో కె.ఎన్.రా«ధాకృష్ణన్ తెలిపారు. వచ్చే 10–15 రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ ఔట్లెట్స్లో తాజా అపాచీ వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి నెల 33,000 యూనిట్ల అపాచీ బైక్స్ విక్రయమౌతున్నాయని తెలిపారు. 160 సీసీ అపాచీ బేస్ వేరియంట్ ధర రూ.81,490గా, టాప్–ఎండ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ వేరియంట్ ధర రూ.89,990గా ఉందని పేర్కొన్నారు.
టీవీఎస్ ‘అపాచీ 160 4వీ’లో కొత్త ఎడిషన్
Published Thu, Mar 15 2018 12:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
విద్యుదాఘాతానికి ఏనుగు బలి
లాక్ డౌన్లో ఏం జరిగింది?
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement