మూడో రోజు అదేతీరు; 12100 ఎగువన నిఫ్టీ  | sensex down above 200 points nifty above 12100 | Sakshi
Sakshi News home page

మూడో రోజు అదేతీరు; 12100 ఎగువన నిఫ్టీ

Jan 22 2020 3:42 PM | Updated on Jan 22 2020 4:22 PM

sensex down above 200 points nifty above 12100 - Sakshi

సాక్షి,ముంబై : దేశీయస్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే ముగిసాయి. రోజంతా నష్టాల మధ్య కదలాడిన కీలక సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అయితే నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 12100 కి ఎగువన ముగియగా, సెన్సెక్స్‌ 208 పాయింట్లు క్షీణించి 41115 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఐటీ షేర్లు మాత్రం బాగా లాభపడ్డాయి.  గ్రాసిం, జీ, నెస్లే, హెచ్‌సీఎల్‌టెక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస​, అదానీ పోర్ట్స్‌, యస్‌ బ్యాంకు  ఐవోసీ టాప్‌ విన్నర్స్‌గా నిలవగా, ఓన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, కోటక్‌ మహీంద్ర, పవర్‌గ్రిడ్‌ మారుతి, యూపీఎల్‌ టాప్‌ లూజర్స్‌గా మిగిలాయి. .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement