మళ్లీ భగ్గుమన్న బంగారం.. | Gold Prices Edged Higher As investors Sought Safe Havens | Sakshi
Sakshi News home page

మళ్లీ భగ్గుమన్న బంగారం..

Mar 30 2020 7:24 PM | Updated on Mar 30 2020 7:52 PM

Gold Prices Edged Higher As investors Sought Safe Havens - Sakshi

ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడంతో పెరిగిన గోల్డ్‌ ధరలు

ముంబై : స్టాక్‌మార్కెట్లు కుప్పకూలడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో హాట్‌ మెటల్‌ ధరలు భారమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడిన కేసులు పెరుగుతుండటం, ఆర్థిక మాంద్యం భయాలతో మదుపుదారులు బంగారంలో పెట్టుబడులకు మళ్లారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడికి డిమాండ్‌ పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ సోమవారం బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ 229 ఎగిసి రూ 43,800 పలికింది. ఇక వెండి కిలో రూ 1059 తగ్గి రూ 39,835కు దిగివచ్చింది.

చదవండి : తీవ్ర ఆర్థికమాంద్యం, బంగారం కొనొచ్చా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement