నేడు కాకినాడకు వైఎస్ జగన్ | YS jagan mohan arrives to east godavari | Sakshi
Sakshi News home page

నేడు కాకినాడకు వైఎస్ జగన్

Feb 4 2015 3:31 AM | Updated on Sep 4 2018 5:07 PM

నేడు కాకినాడకు వైఎస్ జగన్ - Sakshi

నేడు కాకినాడకు వైఎస్ జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కాకినాడకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి రాజమండ్రి చేరుకుంటారు.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కాకినాడకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి రాజమండ్రి చేరుకుంటారు.
 
 అక్కడి నుంచి కాకినాడకు వెళ్తారు. అక్కడ వైఎస్సార్ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం రాజమండ్రికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement