అనంతపురం జిల్లా హిందూపురం మండలం రామచంద్రాపురం సమీపంలో దారుణం చోటు చేసుకుంది.
హిందూపురంలో మహిళ దారుణహత్య
Jan 18 2016 10:43 AM | Updated on Jul 30 2018 8:29 PM
హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురం మండలం రామచంద్రాపురం సమీపంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని కొందరు దుండగులు మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement