శాసనసభ రెండోవిడత సమావేశాలలో విపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.
హైదరాబాద్ : శాసనసభ రెండోవిడత సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సందర్బంగా విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సభలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.