వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు | tdp leaders joined in ysr congress party at nellore district | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు

Feb 16 2016 12:44 PM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనుసముద్రంపేట మండలం చిరమన గ్రామానికి చెందిన 100 మంది టీడీపీ కార్యకర్తలు మంగళవారం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి నాయకులు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement