స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం | school bus accident in krishna district | Sakshi
Sakshi News home page

స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం

Jan 22 2015 12:19 PM | Updated on Aug 30 2018 3:56 PM

కృష్ణా జిల్లా గుడివాడ మండలం మందపాడు వద్ద గురువారం ఓ స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ మండలం మందపాడు వద్ద గురువారం ఓ స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది.  స్ధానిక శ్రీవిద్య పాఠశాలకు చెందిన బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, స్కూల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement