విద్యుదాఘాతంతో వృద్దురాలు మృతి | Old Woman killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వృద్దురాలు మృతి

Sep 24 2015 11:12 AM | Updated on Sep 5 2018 2:26 PM

దుస్తులు ఆరేస్తుండగా పైనున్న కరెంటు తీగిలి ఓ వృద్దురాలు మృతి చెందింది.

దుస్తులు ఆరేస్తుండగా పైనున్న కరెంటు తీగిలి ఓ వృద్దురాలు మృతి చెందింది. విశాఖ పట్టణం జిల్లా గాజువాక ప్రాంతంలోని జోగవానిపాలెం హైస్కూల్ ఎదురుగా ఉండే దాసరి యశోద(60) గురువారం ఉదయం10.30 గంటల సమయంలో డాబాపైన దుస్తులు ఆరేస్తోంది. అయితే, డాబా మీదుగా వెళ్తున్న కరెంటు తీగలకు చేయి తగలడంతో షాక్‌కు గురైన యశోద అక్కడికక్కడే మరణించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement