శ్రీవారి సేవలో సీఎం రమేష్ | mp cm ramesh visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సీఎం రమేష్

Feb 15 2016 11:29 AM | Updated on Aug 10 2018 5:04 PM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు.

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో సీఎం రమేష్ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement