కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు.
శ్రీవారి సేవలో సీఎం రమేష్
Feb 15 2016 11:29 AM | Updated on Aug 10 2018 5:04 PM
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో సీఎం రమేష్ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Advertisement
Advertisement