వివాహిత బలవన్మరణం | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

వివాహిత బలవన్మరణం

Aug 31 2015 5:29 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

గుత్తి (అనంతపురం) : ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని కోట వీధికి చెందిన శ్రావణి(19)కి ఏడాది కిందట మేన మామతో వివాహమైంది. ఆమె డిగ్రీ మొదటి ఏడాది చదువుతుండగానే తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు. అయితే శ్రావణి ఈ రోజు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement