భార్యను చంపిన భర్త | husband killed his wife | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన భర్త

Feb 16 2015 8:21 PM | Updated on Aug 17 2018 7:48 PM

మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను హతమార్చాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం గుండమల్లు గ్రామంలో చోటు చేసుకుంది.

కర్నూలు: మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను హతమార్చాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం గుండమల్లు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బోయ వీరేష్ మద్యం తాగి కొంతకాలంగా భార్యను వేదిస్తుండేవాడు. ఆదివారం రాత్రి తాగిన మత్తులో భార్య హనుమంతమ్మ(35)పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో గాయాలైన హనుమంతమ్మను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు.

(కోసిగి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement