40 కిలోల గంజాయి స్వాధీనం | ganja worths rs 4 lakh seized | Sakshi
Sakshi News home page

40 కిలోల గంజాయి స్వాధీనం

Feb 6 2015 12:39 PM | Updated on May 3 2018 3:17 PM

విశాఖపట్నం జిల్లా రేలుగుంట సమీపంలో ఎక్రైజ్ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రేలుగుంట సమీపంలో ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ రవాణా చేస్తున్న 40 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబందించిన ఒక ఆటోను సీజ్ చేశారు.

గంజాయి తరలిస్తున్నఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారయ్యాడు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(రేలుగుంట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement