ఏనుగుల బీభత్సం | Elephant Gang Hulchul in Chittoor District | Sakshi
Sakshi News home page

ఏనుగుల బీభత్సం

Jun 7 2016 1:19 PM | Updated on Jul 11 2019 6:30 PM

చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది.

చిత్తూరు: చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున టమాట, క్యాబేజి తోటలలోకి ఏనుగులు ప్రవేశించాయి. ఆ క్రమంలో పంటలను అవి పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో సదరు పంటల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని మద్దిమాకులపల్లి, నాయకసేరి గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement