220 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత | 220 ration rice seized in guntur distirict | Sakshi
Sakshi News home page

220 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

Apr 29 2015 1:30 PM | Updated on Aug 24 2018 2:36 PM

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు.

గుంటూరు : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. తాజా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసులు పట్టుకున్నారు. 200 బస్తాల రేషన్ బయ్యాన్ని లారీలో తరలిస్తుండగా బుధవారం ఉదయం వేలూరు గ్రామం వద్దపట్టుకున్నారు. ఈ బియ్యం వేలూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు తరలిపోతున్నట్టు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(చిలకలూరిపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement