‘ఆ ఘనత దివంగత నేత వైఎస్సార్‌దే’ | YSRCP MLA Kodali Nani Praises YSR | Sakshi
Sakshi News home page

May 7 2018 7:09 PM | Updated on Mar 21 2024 7:48 PM

పేదల గురించి ఆలోచించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. పేదలు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేశారని కొనియాడారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement