అబద్ధాలు, మోసమే చంద్రబాబు జీవితం | YS Jagan Mohan Reddy Says That Free Homes For Poor People In AP | Sakshi
Sakshi News home page

May 7 2018 8:19 PM | Updated on Mar 21 2024 7:48 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇచ్చిన ఇంటి స్థలాలను సైతం టీడీపీ సర్కార్ వెనక్కి తీసుకుంటుందని, ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో అంతా అవినీతేనంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. కేవలం రూ.3 లక్షలు అయ్యే ప్లాట్‌ను చంద్రబాబు రూ.6 లక్షలకు అమ్ముతున్నారని.. ఇందులో రూ.3 లక్షలు పేదవాడి అప్పుగా రాసుకుంటారని తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement