పట్టు కొనసాగిస్తే చాలు...
ప్రత్యర్థిపై పైచేయి ఎలాగూ ఉంది... ఓడితే సిరీస్ పోతుందేమోనన్న భయం లేదు... జట్టు అన్ని విభాగాల్లో సమతూకంతో పటిష్ఠంగా ఉంది... మిగిలిందల్లా మరో విజయంతో ముందడుగు వేయడమే...! శ్రీలంకతో శుక్రవారం ఇండోర్లో జరగనున్న రెండో టి20కి ముందు భారత జట్టు పరిస్థితిది. కటక్లో తొలి టి20లో సంపూర్ణ ఆధిపత్యం చాటి భారీ గెలుపును ఖాతాలో వేసుకున్న టీమిండియా అదే జోరును కొనసాగిస్తే తిరుగుండదు. మూడు మ్యాచ్ల సిరీస్ను 2–0తో ఇక్కడే ఒడిసిపట్టేయొచ్చు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు