‘రాజధాని పేరుతో బాబు పెద్ద స్కామ్‌ చేశారు’ | YSRCP MLA Gudivada Amarnath Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘రాజధాని పేరుతో బాబు పెద్ద స్కామ్‌ చేశారు’

Dec 17 2019 4:11 PM | Updated on Mar 20 2024 5:39 PM

రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీసీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. అసైన్డ్‌ భూములను బలవంతంగా లాక్కొని తన బినామీలకు కట్టబెట్టారని విమర్శించారు.  రాజధాని నిర్మాణంపై చర్చ సందర్భంగా మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని పేరుతో డ్రామాలాడారే తప్ప ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదని మండిపడ్డారు. చంద్రబాబుకు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement