టీడీపీ సర్కార్‌ మాటలు మ్యాటర్‌ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌ | YSRCP MLA Buggana Rajendranath Reddy Slams AP CM Chandrababu | Sakshi
Sakshi News home page

టీడీపీ సర్కార్‌ మాటలు మ్యాటర్‌ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌

Mar 11 2018 1:25 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. టీడీపీ సర్కార్‌ మాటలు మ్యాటర్‌ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌ అన్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం విజయవాడలో బుగ్గన మీడియాతో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement