రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి ఇళ్లు.. ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల తెలిపారు. అవినీతి పోవాలంటే, ఉద్యోగాలు రావాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాలని షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుందంటూ చేస్తున్న దుష్ప్రాచారంపై మండిపడ్డారు. తమకు ఏ పార్టీతోను పొత్తు లేదని స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రసంగించారు.
చంద్రబాబు ఉసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు..
Apr 1 2019 7:11 PM | Updated on Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement