నంద్యాలలో ఉప ఎన్నిక జరిగినప్పుడు.. ఎన్ని డ్రామాలు జరిగాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఉప ఎన్నికలకు ముందు నంద్యాల మీద చంద్రబాబు హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. లెక్కలేనన్ని శంకుస్థాపనలు చేశారు. ఓట్ల కోసం గారడీ చేశారు. ప్రజలను భయపెట్టడంతో పాటు ప్రలోభాలకు గురిచేశారు. ఇంతటి అన్యాయమైన, అరాచకమైన ఎన్నిక భారత దేశ చరిత్రలో ఎప్పుడూ జరగి ఉండద’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి..
Published Thu, Apr 4 2019 3:58 PM
Advertisement
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement