పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి ప్రజాసంకల్పయాత్రను పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వైఎస్ జగన్ ఆదివారం సాయంత్రం తన నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. సాయంత్రం 5.30గంటలకు జననేత ఇండిగో ఫ్లైట్లో విశాఖకు బయలుదేరనున్నారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలోని పాదయాత్ర శిబిరానికి చేరుకుంటారు.
Nov 11 2018 4:58 PM | Updated on Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement