పాయకపాడు చేరుకున్న వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

పాయకపాడు చేరుకున్న వైఎస్‌ జగన్‌

Published Sun, Nov 11 2018 9:47 PM

పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ప్రజాసంకల్పయాత్రను పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వైఎస్‌ జగన్‌ ఆదివారం రాత్రి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పాయకపాడు చేరుకున్నారు.