ప్లాట్లపై ఉన్న రుణం మాఫీ: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Speech In Mandapet Public Meeting | Sakshi
Sakshi News home page

ప్లాట్లపై ఉన్న రుణం మాఫీ: వైఎస్‌ జగన్‌

Mar 27 2019 6:18 PM | Updated on Mar 27 2019 6:33 PM

పేదవాడికి ఫ్లాట్‌ ఇస్తామంటూ దోచేస్తున్నారు.. ప్లాటుకు నెలనెలూ రూ.3 వేలు కడుతూ పోవాలట.. చంద్రబాబు ప్లాట్లు ఇస్తే తీసుకోండి.. అధికారంలోకి రాగానే ఆ ప్లాట్లపై ఉన్న రుణం మొత్తాన్ని మాఫీ చేస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ప్రసగించారు.  దేవుడి దయ, మీ ఆశీస్సులతో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని చెప్పారు. మీ బాధలు పాదయాత్రలో విన్నా, కష్టాలు చూశానని అధికారంలోకి రాగానే తీరుస్తానని భరోసా ఇచ్చారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement