తనకు న్యాయం చేయాలంటూ రాజ్ భవన్ వద్ద ఫ్లకార్డుతో ఓ మహిళ నిలబడటాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారు. సీఎం జగన్ సోమవారం రాజ్భవన్ వచ్చిన సందర్భంగా.... పద్మావతి అనే మహిళ తన సోదరి కుమారుడిని హత్యచేసిన వారిని శిక్షించాలంటూ ‘సీఎం గారు న్యాయం చేయండి’ అనే ప్లకార్డు ప్రదర్శించింది. ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి వెంటనే స్పందించి.. విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు.
స్పందించిన సీఎం వైఎస్ జగన్
Nov 19 2019 7:41 PM | Updated on Nov 19 2019 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement