నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ సమావేశాలపై పడనుంది. అయితే, రెండు సభల్లోనూ మొదటి రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉండవు. గత సమావేశాల అనంతరం చనిపోయిన సభ్యుల మృతికి సంతాపం ప్రకటించిన తర్వాత సోమవారానికి వాయిదా పడనున్నాయి. ఆ రోజే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సమావేశాల్లో 14 కొత్త బిల్లులతోపాటు 25 పెండింగ్ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
నేటి నుంచి శీతాకాల సమావేశాలు
Published Fri, Dec 15 2017 7:09 AM
Advertisement
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement