‘రాజీవ్ గాంధీ కుమారుడు పప్పూకు చెందిన భవనాలివి. అతి ఖరీదైన విలాసవంతమైన ఈ భవనాలను భారత దేశాన్ని యావత్తు దోచుకొని కొన్నాడు పప్పూ. నేను ఇప్పుడు ఇటలీలో ఉన్నాను. ఇగో ఇవి రాజీవ్, సోనియా గాంధీలకు చెందిన భవనాలు. వీటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఇండియాలో కూర్చొని పప్పూ డబ్బులు దండుకుంటున్నాడు. ఇక పప్పూ పని అయిపోయిట్లే. ఆయన్ని భారత్ నుంచి తరిమేయాల్సిందే. జై శ్రీకష్ణ, నేను ఇటలీలో ఉన్నా ’ అంటూ మధ్య వయస్కుడైన ఓ గుజరాతీ గుజరాతీ భాషలో మాట్లాడిన ఈ వీడియోను ‘మేరా భారత్ మహాన్’ అనే ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
అమ్మో! ఆ భవనాలు రాహుల్ గాంధీవా!!?
Apr 30 2019 6:30 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement