పోలీసులపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం | TDP Cadre Over Action On SI In Anantapur Over Drunk And Drive | Sakshi
Sakshi News home page

పోలీసులపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం

Nov 17 2019 4:26 PM | Updated on Nov 17 2019 4:30 PM

జిల్లాలోని రాంనగర్‌లో టీడీపీ కార్యకర్తలు శనివారం రాత్రి బీభత్సం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ టీడీపీ కార్యకర్తలు క్రాంతి, విజయ్‌లు వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండ.. తమనే ఆపుతారా అని పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇంతటితో ఊరుకోకుండా.. ఫోర్త్ టౌన్ ఎస్సై శాంతిలాల్‌పై కాంత్రి, విజయ్‌లు దాడికి యత్నించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు టీడీపీ కార్యర్తలుగా పోలీసులు గుర్తించారు. క్రాంతి, విజయ్‌లపై 353 కింద కేసు నమోదు చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement